తేది 26-08-15 రోజున దయామయి , ప్రేమా మూర్తి అమ్మ మధర్ ధెరీసా జన్మదిన వేడుకలను యువచైతన్య సేవా సమితి ఆధ్వర్యం లో తిరుమలగిరి మండలం లోని భవిత సెంటర్ ( ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యావనరుల కేంద్రం ( వికలాంగులు) ) నందు వారితో కలిసి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో కేకు కటింగ్ చేసి పిల్లలకు పంచడం జరిగింది మరియు ఈ కార్యక్రమం లో ZPHS.HM ప్రభాకర్ రెడ్డి మరియు CPS.HM నర్సయ్య గార్లు చేతులమీదుగా YCSSయువచైతన్య సేవా సమితి వారు పిల్లలకు నోట్ బుక్స్ , పెన్నులు పంపిణీ Continue reading........
Wednesday, August 26, 2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment